రాంచి : మహారాష్ట్రలో తమకు రెండు మంత్రి పదవులివ్వాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్ఫిఐ) అధినేత రామదాస్ అథావలే డిమాండ్ చేశారు. ఒక కేబినెట్ మంత్రి పదవి, ఒక సహాయ మంత్రి పదవి తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఇవ్వాలని ఆయన కోరారు. కేంద్ర మంత్రి, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా ముంబై పర్యటన సందర్భంగా ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే విషయమై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరేతో చర్చిస్తారని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa