ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజధానిలోనే అన్నీ ఉంటే అభివృద్ధి జరగదు: ఉపరాష్ట్రపతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 24, 2019, 09:22 PM

రాజధానిలోనే అన్నీ ఉంటే అభివృద్ధి జరగదని, డీ సెంట్రలైజేషన్‌ జరగాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన నిట్‌ మొదటి స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి మాట్లాడారు. అన్నీ జిల్లా కేంద్రాల్లో ఉండడం సరికాదనే నిట్‌ను తాడేపల్లిగూడెంలో పెట్టేలా కృషి చేశానన్నారు. ప్రస్తుత వివాదాలకు నా వ్యాఖ్యలతో సంబంధం లేదని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa