ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఈ రోజు కొత్తగా 274 కరోనా కేసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 16, 2020, 03:47 PM

ఏపీలో ఈ రోజు కొత్తగా 274 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ నమోదైన కేసులతో కలుపుకొని మొత్తం 6,456 కేసులకు చేరింది. ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ కరోన్నతో ఇద్దరు మృతి చెందారు. రెండు మరణాలతో మొత్తం 88కి కరోనా మరణాలు చేరాయి. ఇప్పటివరకు 2,851 మంది డిశ్చార్జి కాగా, 2,341 మంది చికిత్స పొందుతున్నారు.


తాజాగా, 81 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కరోనా మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.  చిత్తూరులో ఒకరు, ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి చెందడంతో రాష్ట్రంలో కరోనాతో మరణించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa