ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎల్లుండి అఖిలపక్ష సమావేశానికి ప్రధాని పిలుపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 17, 2020, 02:04 PM

ఎల్లుండి అఖిలపక్ష సమావేశానికి ప్రధాని పిలుపునిచ్చారు.  భారత్- చైనా సరిహద్దు వివాదంపై చర్చించనున్నారు.  ఎల్లుండి సా.5 గంటలకు అఖిలపక్షం భేటీకానున్నది. చైనా తీరుపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం  వ్యక్తం అవుతుంది. చైనా ప్రోడక్ట్స్ ను నిషేదించాలని దేశ వ్యాప్తంగా డిమాండ్ కొనసాగుతున్నది. దేశ వ్యాప్తంగా చైనా తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.


ఇండో - చైనా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కొనసాగుతున్నది. 20 మంది అమరుల వివరాలు రక్షణశాఖ వెల్లడించనున్నది. భారత్- చైనా సరిహద్దు పరిణామాలపై రాహుల్ గాంధీ ఫైరైయ్యారు. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి చైనాకు ఎంత దైర్యం? జరిగిన నష్టం చాలు ఇప్పటికైనా వాస్తవాలు చెప్పండి అని రాహుల్ గాంధీ అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa