భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా 3,80532 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇండియాలో ఇప్పటివరకు 12,573 కరోనా మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో 13,586 కొత్తకేసులు నమోదు కాగా 336 మంది మరణించారు. ఇండియాలో 1,63248 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2,04,710 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో 7,496 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో 92 మంది మరణించారు. తెలంగాణాలో 6,027 మంది కరోనా భారిన పడ్డాడు. 195 మంది మరణించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa