దేశంలోనే ఎక్కడా ఎర్పాటు చెయ్యని విదంగా వినూత్నంగా వెయ్యి చేతుల వినాయకున్ని ప్రతిష్టించారు విశాఖజిల్లా దేవరాపల్లి వాసులు....విశాఖజిల్లా దేవరాపల్లి మంటల కేంద్రంలోని కిలపర్తి వారి వీదిలో కేవలం మట్టి ,గడ్డి ఉపయోగించి మప్పై అడుగుల ఎత్తు,వెయ్యి చేతులు గల గణనాదుడు విగ్రహాన్ని ప్రతిష్టించారు. ధరణి రక్షిత రక్షతః అనే నినాదం తో స్తానిక రాజరాజేశ్వరి అనే సంస్థ ఈ వినాయకుని ప్రతిష్టించారు. మట్టి గణపతిని వాడటం ద్వార పర్యావరణాన్ని కపాడాలనే మంచి ఉద్దేశంతో ఇలా గణనాదుడుని ప్రతిష్ఠించామని స్తానిక యువకులు అన్నారు.ఈ నెల 29న విద్యుత్ పొదుపు కార్యక్రమం సాయంకాలం సమయంలో రెండు గంటలు చెపడతామని యవకుకులు చెబుతున్నారు.పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా వినాయక ప్రతిష్టించామని మట్టి వినాకుని పూజించి పర్యావరణ కాపాడలని మట్టి గణపతి ని ప్రతిష్టించిన వారికి యగిన ప్రోత్సాహం అందిస్తామని స్తానిక నాయుకులు చెబుతున్నారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa