నంద్యాల: నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు మొత్తం ఏడు రౌండ్లు పూర్తయ్యాయి. ఏడు రౌండ్లలోనూ టీడీపీ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. మొత్తం ఏడు రౌండ్లు ముగిసే సరికి టీడీపీ కి 41739 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థికి 24859 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 362 ఓట్లు వచ్చాయి. ఏడో రౌండ్ ముగిసే సరికి మొత్తం 16,880 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి కొనసాగుతున్నాడు.
టీడీపీ వైసీపీ కాంగ్రెస్
మొదటి రౌండ్ 5477, 4279, 69
రెండో రౌండ్ 5162, 3400 73
మూడో రౌండ్ 6640 3553 77
నాలుగో రౌండ్ 6495 2859 56
ఐదో రౌండ్ 6975 3563 87
ఆరో రౌండ్ 6161 2858
ఏడో రౌండ్ 4859 4347
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa