కృష్ణాజిల్లా మచిలీపట్నంలో సోమవారం సాయంత్రం మహిళ దారుణ హత్యకు గురైంది. హతురాలు గత ఏడాది భర్త చనిపోవడంతో అతని స్నేహితుడిని రెండో వివాహం హతురాలు చేసుకునది. రెండో భర్తకు మరో మహిళతో మొదటి వివాహం జరిగింది.
ఏడాదికాలంగా అన్యోన్యంగా జీవిస్తున్న జంట కొన్ని రోజులుగా ఇరువురి మధ్య మనస్పర్ధలు జరుగుతున్నవని స్థానికులు తెలిపారు. ధవళేశ్వరం సత్య నారాయణ, సి హెచ్ నాగమల్లేశ్వరి ఈడేపల్లి లో నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో సోమవారం నాగమల్లేశ్వరి పీక నొక్కి సత్యనారాయణ హత్య చేశాడు.
జరిగిన సంఘటనపై సమాచారం అందుకుని దర్యాప్తు నిమిత్తం అక్కడికి ట్రైనీ ఎస్ పి జగదీష్ అదహల్. బందరు డిఎస్పి మాసం భాష, చిలకలపూడి సిఐ అంకబాబు ఘటన. స్థలికి చేరుకున్నారు. చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa