రధసప్తమిసందర్భంగా కాకినాడలోసేవాభారతిఆధ్వర్యంలోప్రముఖ యోగా గురువు పర్వవేక్షణలో 108సామూహికసూర్యనమస్కారాలుకార్యక్రమం మంగళవారంజరిగింది. ఈ కార్యక్రమం గాంధీ నగర్ లోమున్సిపల్ పాఠశాల లో108 రకాలుగా సూర్యనమస్కారాలు, వైదికమంత్రోచ్చారణలతోచేశారు. ఈసందర్భంగా యోగ గురువులు మాట్లాడుతూ, ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, బరువుతగ్గలనుకునేవారు, ఒత్తిడికి గురయ్యే వారు, ఇంకా ఎలాంటి సమస్యలుఎదుర్కొంటున్నావారైనా తమ ఉచితయోగసంస్థను సంప్రదిస్తే వారి సమస్యలకు తగ్గట్టు, వారికి ఉచితంగా యోగ పద్ధతులు నేర్పిస్తామని తెలియజేసారు. ఈకార్యక్రమానికి నగరం నలుమూలల నుండి అనేకమంది సాధకులు, భక్తులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa