బాలాయపల్లి మండలం చిలమనూరు గ్రామానికి చెందిన బత్తల పావని ఆత్మహత్య కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను మంగళవారం కోర్టులో హజరుపరిచినట్లుగా బాలాయపల్లి ఎస్సై జిలానీ తెలిపారు. ఆయన కథనం మేరకు. అదెమ్మ అనే మహిళ తన కుమారై పావని మరణంపై అనుమానాలున్నాయని పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో పావని భర్త ఉదయ్ కిరణ్ , ముగ్గురు కుటుంబసభ్యులు పై కేసు నమోదు చేశారు. నలుగురిని కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లుగా ఎస్సై తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa