ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్రలోని డాక్టర్ అంబేద్కర్ స్మారకాన్ని సందర్శించనున్న రాష్ట్రపతి

national |  Suryaa Desk  | Published : Wed, Feb 09, 2022, 10:35 PM

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫిబ్రవరి 10 నుండి 14 వరకు మహారాష్ట్ర మరియు తెలంగాణలలో పర్యటించనున్నారు.ఫిబ్రవరి 11న ముంబైలోని రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి కొత్త దర్బార్ హాల్‌ను ప్రారభించనున్నారు. ఫిబ్రవరి 12న రాష్ట్రపతి మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని అంబద్వే గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మారకాన్ని సందర్శిస్తారు.ఆ తర్వాత తెలంగాణలో పర్యటించనున్నారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa