ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ద్విచక్ర వాహనంతో లారీని ఢీ కొట్టి వ్యక్తి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 12, 2022, 08:58 AM

ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టి వ్యక్తి మృతి చెందిన ఘటన నకరికల్లు మండలం దేచవరం వద్ద శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని రామిరెడ్డి పేటకు చెందిన నరసింహారెడ్డి(45) స్థానిక కళాశాలలో అధ్యాపకుడు. స్థానికుల సమాచారంతో క్షతగాత్రుడను పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa