విజయవాడ డివిజన్ లో పలు ప్యాసింజర్ రైళ్లు ను ఈనెల 28,29 ల నుంచి పునరుద్దరణ చేసినట్లు రైల్వే ఉన్నతాధికారి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. విజయవాడ-నరసాపురం నెం.77203,డెమో నరసాపురం లో 14.05 కు బెయిలుదేరి 17.40కు విజయవాడ చేరుతుంది.77206, భీమవరం -విజయవాడ,77211గుడివాడ- మచిలీపట్నం,77220, మచిలీపట్నం -గుడివాడ,77237, భీమవరం -నిడదవోలు తో పాటు పలు పాసింజర్ రైళ్లు పునరుద్ధరణ చేసినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa