ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ విద్యార్థుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోoడి: సుప్రీంకోర్టు

national |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 08:10 PM

కరోనా సోకడంతో UPSC మెయిన్స్ పరీక్ష రాయలేక పోయామని.. తమకు మరో ఛాన్స్ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‏‍ను సుప్రీంకోర్టు విచారించింది. వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. దీనిపై స్పందించిన కేంద్రం.. పార్లమెంటరీ కమిటీ నివేదిక ఆధారంగా పరిశీలిస్తామని తెలిపింది. గతేడాది ప్రిలిమ్స్‌ పాసైన ముగ్గురు విద్యార్థులు కరోనా కారణంగా మెయిన్స్‌ పరీక్షలను రాయలేకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa