ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 04, 2022, 08:34 PM

తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో నూతన శకానికి నాంది పలికినట్లైంది. 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు వచ్చాయి. ఇదివరకు రాయలసీమలో 4, కోస్తాలో 9 జిల్లాలు అని సులభంగా చెప్పుకునేవారు. ఇప్పుడు ఏ జిల్లా ఎలా మారిందో తెలుసుకునేందుకు కాస్త సమయం పడుతుంది. కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల్లో భూముల మార్కెట్ ధరలు సవరించేందుకు ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. పట్టణాలు, గ్రామాల్లో మార్కెట్ విలువ సవరించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ సిఫారసు చేశారు. మార్కెట్ విలువకు అనుగుణంగా భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa