బాపట్ల ఇస్లాంపేట లో పట్టపగలు చోరీ జరిగింది. గురువారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల లోపు చోరీ జరిగినట్లు తెలిపారు. 5 సవర్లు బంగారం, 70 వేలు డబ్బు సూరి గురైందని బాధితులు పేర్కొన్నారు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ చోరీ జరిగినట్టు బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో పట్టణ పోలీసులు చోరీ జరిగిన ప్రదేశానికి వచ్చి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa