ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దయచేసి మా సహనాన్ని పరీక్షించొద్దు: పవన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 08, 2022, 09:10 PM

వైసీపీ అగ్రనాయకత్వం దయచేసి తమ సహనాన్ని పరీక్షించొద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పెట్టినప్పటి నుంచి తనకు వ్యక్తిగత ఎజెండా లేదని, ప్రజలు బాగుండాలని తాను కోరుకున్నానని పవన్ అన్నారు. ప్రభుత్వం అమలు చేయని కార్యక్రమాల గురించి, విధానాల గురించే తాను మాట్లాడుతానన్నారు. వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగితే.. వారికి ఎలా సమాధానం చెప్పాలో తనకు బాగా తెలుసునని పవన్ బదులిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa