ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ పతనం ఆరంభమైంది: బీజేపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 11, 2022, 09:19 PM

మంత్రి వర్గ కూర్పులో సీఎం జగన్ పాటించిన విధానమేంటో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ఎంపీ GVL నరసింహరావు వ్యాఖ్యానించారు. మంత్రులను తొలగించడంలో సజ్జలకు ఉన్న అధికారం ఏమిటో అర్థంకావట్లేదని అన్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడిన నేతల అలకలు, నిరసనలతోనే వైసీపీ పతనం ఆరంభమైందని GVL చెప్పారు. అసలు జగన్ కేబినెట్‌లో మంత్రులకు పవర్ ఉందా? బీసీలకు జగన్ సీఎం  పదవి ఇవ్వగలరా అని మరో నేత సోము వీర్రాజు ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa