ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రత్యేక పూజలలో పాల్గొన్న కర్ణాటక మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 13, 2022, 09:11 AM

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణ కేంద్రంలో వెలసిన ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనార్థము వచ్చిన కర్నాటక మంత్రి బసవరాజు కు మంగళవారము ఆలయ కార్యనిర్వహణాధికారి పట్టెం గురుప్రసాద్ ఆలయ ఛైర్మెన్ జరిపిటి గోపాల క్రిష్ణ మరియు ఆలయ పాలక మండలి సభ్యులు తూర్పురాజగోపురము వద్ద స్వాగతము పలికారు. అనంతరము స్వామి అమ్మవార్ల ఆలయములో ప్రత్యేక పూజలు జరిపించి వారికి తీర్థ ప్రసాదములు, స్వామి చిత్రపటము శేషవస్త్రము లతో సన్మానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa