ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మవారిని దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 16, 2022, 12:54 PM

అవనిగడ్డలో వేంచేసి ఉన్న శ్రీ లంకమ్మ అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారిని అవనిగడ్డ శాసనసభ్యులు రమేష్ బాబు, దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు, అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు తనయుడు సింహాద్రి వికాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa