ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రుణభారంతో రైతులు కుంగిపోతున్నారు: పవన్ కల్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 20, 2022, 09:25 PM

బురద రాజకీయాలు చేయడం తమ పార్టీకి చేతకాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. 'రైతులకు అండగా నిలవడం మా బాధ్యత. రైతుల్లో మనోస్థైర్యం నింపేందుకు అధికారులు చొరవ చూపాలి. సాగు నష్టం, రుణభారంతో రైతులు కుంగిపోతున్నారు. రైతులకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రైతులకు సాయం చేయడంపై ప్రభుత్వం ఆలోచించాలి. భూరికార్డుల్లో పొరపాటును సరిచేయాలని రైతులు అధికారుల చుట్టూ తిరగడం దారుణం'అని పవన్ మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa