కర్నూలు జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందారు. కుప్పగల్లో ఇద్దరు, హొళగుందలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. దీంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. వ్యవసాయ పనుల్లో ఉండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మధ్యాహ్నం 3 గంటల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుండగా, కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు కురుస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa