ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగుదేశం పార్టీ ప్రజల నుంచి స్వచ్ఛంద విరాళాలు కోరుతోంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 24, 2022, 11:58 AM

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం-2022 ప్రారంభమైంది. మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి ఆన్ లైన్ లో సభ్యత్వ నమోదు చేసుకోవచ్చు. ఈ లింకుల ద్వారా అత్యంత సులభం గా ఎవరైనా, ఎక్కడి నుంచైనా క్షణాల్లో సభ్యత్వం పొందొచ్చు.


Whatsapp 


https://qr1.be/QKDV  


Telegram 


https://qr1.be/LRXZ


సమాజ హిత కార్యక్రమాల కోసం తెలుగుదేశం పార్టీ ప్రజల నుంచి స్వచ్ఛంద విరాళాలు కోరుతోంది. సభ్యత్వ నమోదుతో పాటు విరాళాలు కూడా ఆన్ లైన్ లోనే అందించవచ్చు. మీరే కాదు... మీ కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా సభ్యులుగా చేర్పించి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని టీడీపీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు తెలియచేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa