ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీతరాముల ఆలయ నిర్మాణమునకు భూమి పూజ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 24, 2022, 12:14 PM

శ్రీకాళహస్తి మండలం,ముచ్చువోలు గ్రామంలో శ్రీ సీతరాముల వారి ఆలయ నిర్మాణమునకు భూమి పూజ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఇంచార్జి కోట వినుత  హాజరు అయ్యారు. అక్కడ జరిగిన భూమి పూజలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... దైవమె మానవ రూపంలో వచ్చింది అనడానికి రాముడే నిదర్శనం అలానే మనిషి  ఎలా జీవించాలి కుటుంభంలో ఆడవారిని ఎలా చూసుకోవాలి అనేవి మనకు ఆదర్శంగా నిలిచిన రూపం రాముడు కాబట్టి అందరూ ఆయన చూపిన మార్గంలో నడుచుకోవడానికి ప్రయత్నించాలి అని అన్నారు . ఈ కార్యక్రమంలో జనసేన  నాయకులు,జనసైనికులు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa