ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే రాజీనామా

national |  Suryaa Desk  | Published : Mon, May 09, 2022, 05:11 PM

శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. శ్రీలంకలో తీవ్ర ఆహార, ఆర్దిక సంక్షోభంతో ఆయన రాజీనామా చేశారు. శ్రీలంక ప్రజలు తీవ్ర భావోద్వేగంలో ఉన్నారని, హింసతో సాధించేది శూన్యమని ఆయన అన్నారు. ప్రజలంతా సంయమనం పాటించాలని, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తాను సంసిద్దత వ్యక్తం చేస్తున్నానని ప్రకటించారు. ఆర్దిక సంక్షోభానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని రాజపక్సే ఆశాభావం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa