ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతన కేబినెట్‌ సమావేశం ఈ రోజే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 12, 2022, 11:46 AM

వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే మంత్రి పదవులు శాశ్వితం కాదు, రెండేళ్ల తర్వాత మార్పులు, చేర్పులు ఉంటాయి అని సీఎం జగన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అన్నట్లుగానే మంత్రి వర్గాలు మారుస్తూ క్రొత్త వర్గాన్ని ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ నేపథ్యంలో శాఖ పరమైన ఆఫీస్ లకి చేరుకొని వస్తావా పరిస్థితులని తెలుసుకున్నారు. ఐతే, సీఎం జగన్ తో ప్రతి శాఖకి సంబంధించి మాట్లాడవలసిన అవసరం ఉండటంతో, ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ అనంతరం నూతన కేబినెట్‌ తొలిసారి ఇవాళ‌ సమావేశం కానుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ భేటీ నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. క్రొత్త మంత్రులకి సీఎం జగన్ దిశ నిర్దేశం చేస్తారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa