ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ పథకాలను ఏ రాష్ట్రంలో ప్రవేశ పెట్టడం లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 27, 2022, 02:01 PM

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల పథకంలో భాగంగా అమలు చేస్తున్న వినుత్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా అమలు కావటం లేదని మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి చెప్పారు. శుక్రవారం ఆమరాపురం మండలం లోని కంచికుంట గ్రామం లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు.


ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. రాబోయే రోజుల్లో మరింత లబ్ది చేకురుస్తామని తెలిపారు. ప్రజలకు మంచి చెస్తుంటే ప్రతిపక్ష టిడిపి జీర్ణించుకోలేక తుప్పడు ప్రచారం ప్రభుత్వం పై చేస్తుందని, ప్రజలు వారికి బుద్ధి చెప్పాలని అన్నారు. ఆయన వెంట మండల అధికారులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa