ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Fri, Jun 17, 2022, 08:54 PM

ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 135 పాయింట్లు నష్టపోయి 51,360 వద్ద ముగిసింది. నిఫ్టీ 67 పాయింట్లు నష్టపోయి 15,293 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు:


బజాజ్ ఫైనాన్స్ (2.63%), బజాజ్ ఫిన్‌సర్వ్ (2.47%), ICICI బ్యాంక్ (1.43%), హెచ్డీఎఫ్సీ  బ్యాంక్ (1.22%) మరియు రిలయన్స్ (1.18%).


టాప్ లూజర్స్:


టైటాన్ (-6.06%), విప్రో (-4.07%), డాక్టర్ రెడ్డీస్ (-3.27%), ఏషియన్ పెయింట్ (-2.79%), సన్ ఫార్మా (-2.78%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa