ఇటలీలో తీవ్ర నీటి కరువు ఏర్పడటంతో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఉత్తర ఇటలీలోని కరువు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. అక్కడ అత్యంత పొడవైన పో నది చుట్టూ ఉన్న ప్రాంతాలు నీళ్లులేక బీడు భూములవుతున్నాయి. కరువు ప్రాంతాలకు ప్రత్యేక ఎమర్జెన్సీ నిధుల ప్యాకేజీని ప్రకటించారు. నీటి కొరత వల్ల వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి తగ్గనుంది. అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షం పడటం వల్ల అక్కడ కరువు ఏర్పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa