ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దోచుకున్న సొమ్మును ప్రజలే కక్కిస్తారు: యనమల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 06, 2022, 05:03 PM

వైసీపీ ప్రభుత్వం ప్రజా ధనాన్ని దోచుకుంటోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. దోచుకున్న సొమ్మును త్వరలోనే ప్రజాలు తిరిగి కక్కిస్తారని బుధవారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. వాలంటీర్లకు అవార్డుల పేరుతో రూ.485.44 కోట్లను, సొంత పత్రికకు ప్రకటనలు ఇచ్చేందుకు రూ.280 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని యనమల మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa