ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంతపురం నగరంలో ఇంటింటా జనసేన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 13, 2022, 05:53 PM

అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ జయరామిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం "ఇంటింటా జనసేన" కార్యక్రమం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో ఆ ఆశయ సాధనం కోసం పర్యటిస్తూ పార్టీ ఆవశ్యకతను ప్రజలకు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు లాయర్ మురళీకృష్ణ, మహిళా నాయకురాలు రాధా, ఇతర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa