ప్రముఖ నటుడు అథర్వా మురళి నటించిన యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ 'టన్నెల్' కి రవీంద్ర మాధవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో లావన్య త్రిపాఠీ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. అశ్విన్ కకుమను ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ 17న ప్రసారానికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం, శక్తి సారావనన్ సినిమాటోగ్రాఫర్, మరియు కలైవనన్ ఎడిటర్ గా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa