ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కడ 100 ఎకరాల భూమిని కొన్న యాంకర్ రష్మీ?

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 20, 2020, 01:20 PM

యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లి తెరపై సందడి చేస్తూనే అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తుంటుంది. తాజాగా రష్మీకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని తన సొంత ఊరైన బెహ్రాంపూర్ సమీపంలో రష్మీ వంద ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిందని ప్రచారం జరుగుతోంది. ఈ భూమిలో యూకలిప్టస్, కోకా చెట్లను పెంచాలని ఆమె భావిస్తోందట. దీనిపై రష్మీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa