ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. రాజ్‌నాథ్‌ అధ్యక్షతన మంత్రివర్గ బృందం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 27, 2026, 02:46 PM

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో తలెత్తే సమస్యలను పరిశీలించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఒక మంత్రివర్గ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, పెట్రోలియం మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురితో పాటు ఇతర మంత్రులు సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa