ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినీ పరిశ్రమలో మరో విషాదం...!

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 03, 2022, 12:55 PM

సినీ పరిశ్రమలో విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు పి.చంద్రశేఖర్ రెడ్డి (86) ఇటీవల కన్నుమూశారు. ఈ ఉదయం చెన్నైలో తుది శ్వాస విడిచారు. చంద్రశేఖర్ రెడ్డి దాదాపు 80 చిత్రాలు తీశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి అలనాటి ప్రముఖ హీరోలందరి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు. పీసీ రెడ్డి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa