మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ కలిసి నటిస్తున్న ఆచార్య సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 12న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అందుకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లు. మణిశర్మ సంగీతం ఇస్తున్నాడు. ఏప్రిల్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa