మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ కలిసి నటిస్తున్న ఆచార్య సినిమా ట్రయిలర్ ఎల్లుండి విడుదల కానుంది. ఈ నెల 12న సాయంత్రం 5.49 గంటలకు ట్రయిలర్ను తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఆదిత్య మ్యూజిక్ తెలిపింది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నెల 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa