ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లరి నరేష్ తదుపరి ప్రాజెక్ట్ కి క్రేజీ టైటిల్ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 11, 2022, 12:43 PM

మహర్షి, నాంది సినిమాలతో హిట్ కొట్టిన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ తన తదుపరి ప్రాజెక్ట్ ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీదేవి సోడా సెంటర్ ఫేమ్ ఆనంది కథానాయికగా నటిస్తోంది. తాజాగా మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించారు. ఈ చిత్రానికి 'ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ క్రేజీ టైటిల్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత అందిస్తుండగా, హాస్య మూవీస్ అండ్ జీ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa