కన్నడ పవర్ స్టార్ దివంగత పునీత్ రాజ్కుమార్ చివరి చిత్రం "జేమ్స్" మార్చి 17, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో ప్రముఖ తెలుగు సీనియర్ హీరో శ్రీకాంత్ మేక విలన్గా నటిస్తున్నారు. చేతన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరో సరసన ప్రియా ఆనంద్ కనిపించనుంది. ఈ సినిమా అప్పు అభిమానులను, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా కర్ణాటకలో రికార్డు కలెక్షన్లతో దూసుకుని పోతుంది. ఈ సినిమా పోస్ట్-థియేట్రికల్ రైట్స్ ని Sony LIV సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసందే. తాజాగా ఇప్పుడు, ఈరోజు నుంచి సోనీ LIVలో ఈ సినిమా ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రాన్ని కిషోర్ పత్తికొండ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa