ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆచార్య' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిధులుగా పవన్ కళ్యాణ్, రాజమౌళి

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 20, 2022, 10:18 AM

టాలీవుడ్ మెగా స్టార్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న "ఆచార్య" సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఏప్రిల్ 29, 2022 రిలీజ్ కి సిద్ధంగా ఉంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా కాజల్ అగర్వాల్ అండ్ పూజహెడ్జ్ నటిస్తున్నారు. 'ఆచార్య' నిర్మాతలు ఏప్రిల్ 23వ తేదీన హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. తాజాగా రిపోర్ట్స్ ప్రకారం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ అండ్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు SS రాజమౌళి ఈ ఈవెంట్‌కు అతిథిలుగా హాజరు కానున్నారు. మేకర్స్ నుండి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈ వార్తతో మెగా అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నాయి. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa