ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరంజీవి 'ఆచార్య' సినిమాకి వాయిస్ ఓవర్ ఇస్తున్న మహేష్ బాబు

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 21, 2022, 12:34 PM

టాలీవుడ్ మెగా స్టార్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న "ఆచార్య" సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఏప్రిల్ 29, 2022 రిలీజ్ కి సిద్ధంగా ఉంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా కాజల్ అగర్వాల్ అండ్ పూజహెడ్జ్ నటిస్తున్నారు. మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రొమోషన్స్ ని ప్రారంభించారు. ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు సమాచారం. ఈ పార్ట్‌కి సంబంధించిన డబ్బింగ్ ఫార్మాలిటీస్ కూడా మహేష్ పూర్తి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నాయి. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa