ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కేజిఎఫ్' రియల్ రాకీ భాయ్ ఇతనేనంటా..?

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 21, 2022, 06:39 PM

భారీ కలెక్షన్లు పొందుతున్న ‘కేజిఎఫ్ 2’ ను తన కొడుకు థంగం జీవితం ఆధారంగా తీశారని ఆయన తల్లి పౌలి ఆరోపిస్తోంది. అయితే ఇది కల్పిత కథగా ప్రశాంత్ నీల్ చెబుతున్నాడు. కర్ణాటకకు చెందిన థంగం 1990ల్లో కరడుగట్టిన నేరస్తుడు. కోలార్‌లో పనిచేసే ఆయన గ్యాంగ్ పసిడి దోచుకెళ్లేది. దోచుకున్న సొత్తును జనాలకు పంచడంతో ఆయనకు వారి మద్దతుండేది. జూనియర్ వీరప్పన్‌గా పిలిచే థంగం.. 1997లో తిరుపతిలో పోలీసుల ఎన్‌కౌంటర్‌తో చనిపోయాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa