టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, చరణ్ ప్రధాన పాత్రలు పోషించిన 'ఆచార్య' సినిమా విడుదలై అన్ని చోట్లా నుండి మిక్స్డ్ రివ్యూలు అందుకుంటుంది. సోనూసూద్, తనికెళ్ల భరణి తదితరులు ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో కీలక పాత్రలో కనిపించనున్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెడ్గే హీరోయిన్ గా నటించింది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా వైజాగ్ రీజియన్లో 3.6 కోట్లు వసూలు చేయగా, కృష్ణలో యాక్షన్ డ్రామా మొదటి రోజు 1.9 కోట్లు రాబటింది. ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa