మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన సినిమా 'పుజు'. ఈ సినిమాలో పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలో నటించారు. . ఈ సినిమాతో రతీనా పేట్ దర్శకురాలిగా పరిచయమవుతున్నారు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.ఈ సినిమా మే 13 నుండి సోనీ లైవ్లో ప్రసారం కానుంది. ఈ సినిమాని వేఫేరర్ ఫిల్మ్స్, సిన్సిల్ సెల్యూలాయిడ్ బ్యానర్స్పై సంయుక్తంగా నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa