ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న 'మేజర్' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 30, 2022, 11:10 PM

ముంబైలోని తాజ్ హోటల్‌పై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో 'మేజర్' సినిమా తెరకెక్కింది. ఈ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటించారు. ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి  శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.ఈ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించింది.తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం కానుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ 'నెట్‌ఫ్లిక్స్'లో జూలై 3 నుండి స్ట్రీమింగ్ కానుంది.  


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com