ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో మైలురాయిని అధిగమించిన '777 చార్లీ'

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 03, 2022, 03:29 PM

కిరణ్‌రాజ్ కె దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో రక్షిత్ శెట్టి నటించిన '777 చార్లీ' సినిమా జూన్ 10, 2022న వివిధ భాషల్లో విడుదల అయ్యింది. ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చార్లీ, సంగీత, రాజ్ బి శెట్టి, డానిష్ సైత్, బాబీ సింహా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఇప్పుడు ఈ కన్నడ బ్లాక్‌బస్టర్ మూవీ కాసర్‌గోడ్‌లోని మ్యాజిక్ ఫ్రేమ్స్ మెహబూబ్ థియేటర్‌లో 50 రోజులను పూర్తి చేసుకొని మరో మైలురాయిని సాధించింది. పరమవా స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకి నోబిన్ పాల్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com