సినీ నటుడు సోనూ సూద్ సోమవారం కీలక ప్రకటన చేశారు. సూద్ ఛారిటీ ఫౌండేషన్, డివైన్ ఇండియా యూత్ అసోసియేషన్ (DIYA) సహకారంతో ఐఏఎస్కు ప్రిపేర్ అయ్యే వారికి ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. 2022-23 సంవత్సరానికి సంభవం అనే ఉచిత ఆన్లైన్ ఐఏఎష్ కోచింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఐఏఎస్ అవ్వాలనుకునే అందరికీ జ్ఞానంతో సాధికారత కల్పించడమే లక్ష్యమని సోనూ చెప్పారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com