ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫాన్స్ కోసం 60 థియేటర్లలో 'ఆదిపురుష్'​ త్రీడీ టీజర్ రిలీజ్ చేస్తున్నం : ప్రభాస్

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 06, 2022, 11:06 PM

ప్రభాస్ హీరోగా నటించిన సినిమా 'ఆదిపురుష్'. ఈ సినిమాకి  ఓమ్ రౌత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించారు. ఈ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ నటించింది. తాజాగా గురువారం హైదరాబాద్‌లో త్రీడీ టీజర్ ని రిలీజ్ చేసారు. అనంతరం ప్రభాస్​ మాట్లాడారు. 'ఆదిపురుష్' సినిమా టీజర్ ​ చూసి తాను చిన్న పిల్లాడిని అయిపోయినట్లు తెలిపారు. శుక్రవారం 'ఆదిపురుష్'​ సినిమా త్రీడీ టీజర్​ను తెలుగు రాష్ట్రాల్లో 60 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. ఈ టెక్నాలజీ దేశంలో ఇదే మొదటిసారి అని చెప్పారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com