బలమైన కథాకథనాలతో, హెవీ డ్రామాతో, ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ తో కూడిన "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం" థియేట్రికల్ ట్రైలర్ కు ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వస్తుంది. నిన్న విడుదలైన ఈ ట్రైలర్ యూట్యూబ్ లో 1.5 మిలియన్ వ్యూస్ తో టాప్ ట్రెండింగ్ వీడియోస్ లో #7 పొజిషన్ లో దూసుకుపోతుంది.
హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని ఏఆర్ మోహన్ డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. అల్లరి నరేష్ , ఆనంది హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవంబర్ 25న థియేటర్లలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa