ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు వైజాగ్లో జరగనున్న 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ప్రమోషన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 18, 2022, 10:57 PM

అల్లరి నరేష్, ఆనంది జంటగా నటిస్తున్న చిత్రం "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం". AR మోహన్ ఈ సినిమాకు దర్శకుడు కాగా హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


నవంబర్ 25న థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అవుతున్న ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ మేరకు రేపు వైజాగ్లో మారేడుమిల్లి చిత్రబృందం హల్చల్ చెయ్యనుంది. రేపు ఉదయం ఎనిమిదింటికి సింహాచలం ఆలయ సందర్శనతో మొదలయ్యే ప్రచారకార్యక్రమాలు ఆపై అవంతి కాలేజ్, విజ్ఞాన్ కాలేజ్ లలో జరగనున్నాయి. సాయంత్రం నాలుగున్నరకు ప్రెస్ మీట్, ఐదున్నరకు సాంగ్ లాంచ్ ఈవెంట్ జరగనుంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa